పారిశుద్ధ్య కార్మికులకి పాలు, మజ్జిగ అందించిన శేఖర్ కమ్ముల
కరోనా కష్ట కాలంలో మన పరిసరాలని శుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య కార్మికులు ప్రాణాలకి తెగించి మండే ఎండలలో పని చేస్తున్నారు. వారి కృషిని గుర్తించిన శేఖర్ కమ్ముల నార్త్ జోన్ జీఎచ్ఎంసీ కార్యాలయం వద్ద పాలు, బాదం పాలు పంపిణీ చేసారు. నెల రోజుల పాటు ప్రతి రోజు వెయ్యిమంది పారిశుద్య కార్మికులకి తా…